భారతదేశం, మే 14 -- కృత్రిమ మేధస్సు సాధనాలు అత్యంత వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల, సమీప భవిష్యత్తులో అనేక సాంప్రదాయ డెస్క్ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఏఐ కారణంగా మరో రెండేళ్లలో ఉద్యోగా... Read More
భారతదేశం, మే 14 -- హార్డ్ కిల్ మోడ్ లో తక్కువ ఖర్చుతో దేశీయంగా రూపొందిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర'ను భారత్ మంగళవారం ఒడిశాలోని గోపాల్ పూర్ లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో విజయవంతంగా పరీక్షించి... Read More
భారతదేశం, మే 14 -- టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన విభాగమైన టాటా.ఈవీ తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలోని పలు కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. వాటిలో టాటా కర్వ్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలత... Read More
భారతదేశం, మే 14 -- ఆపరేషన్ సిందూర్ పేరుపై భారత్ సాగించిన ముప్పేట దాడితో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయే పరిస్థితి నె... Read More
భారతదేశం, మే 14 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. అజయ్ కుమార్ నియామకాన్ని ప్రకటిస్తూ డిపార్ట్ ... Read More
భారతదేశం, మే 14 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కొత్తగా పలు ఒప్పందాలు కుదిరాయి. అక్కడ భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని కూడా ట్రంప్ మరోసారి... Read More
భారతదేశం, మే 14 -- మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్, మెటా, బ్లాక్ వంటి దిగ్గజాలు లే ఆఫ్ ప్రకటించడంతో 2025 ప్రారంభం నుంచి యూఎస్ లో ఇప్పటివరకు సుమారు 60,000 టెక్ ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెల... Read More
భారతదేశం, మే 14 -- టెక్ రంగంలో భారీ తొలగింపుల పరంపరను కొనసాగిస్తున్న మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు మళ్లీ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల్... Read More
భారతదేశం, మే 14 -- ఏప్రిల్ 23న తమకు పట్టుబడిన సరిహద్దు భద్రతా దళం జవాను పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు బుధవారం పంజాబ్ లోని అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత్ కు అప్పగించారు. బుధవారం ఉదయం 10.30 ... Read More
భారతదేశం, మే 13 -- భారతీ ఎయిర్ టెల్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి జనవరి-మార్చి త్రైమాసిక (Q4FY25) ఫలితాలను మే 13, మంగళవారం ప్రకటించింది. ఈ క్యూ 4 లో ఏకీకృత నికర లాభం 432 శాతం పెరిగి రూ.11,022 కోట్లకు చే... Read More